వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 378 స్థానాల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 335 స్థా�
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ కూటమిని వీడబోనంటూ తాజాగా నితీశ్ చేసిన వాగ్ధానంపై తేజస్వి సెటైర�
హిందీ బెల్టులోని రాష్ర్టాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్డీయే ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి యుద్ధానికి ముందే చతికిలపడింది. కాం�
Sushil Kumar Modi | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఆయనను ఎన్డీఏలోకి రానివ్వమని, అందుకు బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన�
AIADMK | లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కూటమి, బీజేపీతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించింది.
LJP politics | దివంగత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (LJP) 2021లో ఆయన మరణానంతరం రెండు ముక్కలైంది. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడికి, తమ్ముడికి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో రాంవిలాస్ పాశ్వాన్ తమ్�
పుదుచ్చేరి : పుదుచ్చేరి శాసససభ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమిగా పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి నిర్మల్ కుమార్ సురాణా తెలిపారు. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్ల�