తెలుగురాష్ర్టాల్లో విశేషమైన అభిమానగణం ఉన్న కథానాయకుడు పవన్కల్యాణ్. ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, పొత్తులో భాగంగా ఆ రాష్ర్టానికి డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు.
KC Tyagi | లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికే తాము మద్దతిస్తామని జేడీయూ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారులో తాము, �
కేంద్రంలో 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం�
కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే సర్కార్, ఎన్సీపీ (అజిత్పవార్) వర్గానికి షాకిచ్చింది. క్యాబినెట్ హోదా కలిగిన కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆ పార్టీ డిమాండ్ను తోసిపుచ్చింది.
బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని, ఎన్డీఏ కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోస్యం �
కమలం పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.
లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
రెండు నెలల కిందట ఫిబ్రవరి 5న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 సీట్లు సాధించడ�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో వీరి భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో వీ
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�