పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరి పక్షాన ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్కు షాకిచ్చిన అజిత్ పవార్ (Ajit Pawar) తన మద్దతుదారులతో కల
NCP crisis | మహారాష్ట్ర రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. అజిత్ పవర్ తిరుగుబాటు నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం (NCP crisis) నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నష్ట నివారణ చ
మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా షిండే సర్కార్�
Aditi Tatkare | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే ఏక్నాథ్ షిండే కేబినెట్లో తొలిసారిగా ఎ�
Sanjay Raut | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) ప్రభుత్వంతో చేతులు కలిపిన వ
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంప
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నే�
Jitendra Awhad | మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన జితేంద్ర అవద్ (Jitendra Awhad)ను ఆ పార్టీ నియమించింది. పార్టీ చీఫ్ విప్గా కూడా ఆయన వ్యవరిస్తారని పేర్కొంది. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పా
Sharad Pawar | అజిత్ పవార్ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని చెప్పారు. అయితే మంత్రులుగా చేరిన
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్పూర్-ముంబై సమృద్ధి మహా�