Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే,
మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీలకు ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు షాక్ ఇచ్చారు. ఇరుపార్టీలకు చెందిన కార్యదర్శులు బీఆర్ఎస్లో చేరారు. దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ విజ�
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)కు బెదిరింపులు వచ్చాయి. పవార్ను చంపేస్తామంటూ (Death Threat) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
బ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా పార�
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ ప్రకటనను ఎన్డీయే పేరు మీద విడుదల చేయడం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంపై బీజేపీకి నమ్మకం లేనట్టు కనిపిస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విమ
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�
Ajit Pawar | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి అజిత్ పవర్ ‘అవును, వంద శాతం సీఎం కావాల
శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన�
Ajit Pawar | శుక్రవారం ఉదయం ముంబైలో ప్రారంభమైన ఎన్సీపీ సమావేశంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సాయంత్రం మాట్లాడనున్నారు. అయితే కీలకమైన ఈ సమావేశానికి అజిత్ పవార్ దూరంగా ఉండటంతో ఎన్సీపీని వీడేందుకు ఆయన సిద్ధమైన�
Karnataka assembly elections | మరాఠీ జనాభా అధికంగా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది. అలాగే మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని యోచి�
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేన పార్టీకి చెందిన కీలక నేత బుధవారం గులాబీ కండువా కప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకొన్నది. హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్ష�