బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
MP Faizal | లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్పై అనర్హత వేటు పడింది. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా తేలడంతో కవరట్టీ సెషన్ కోర్టు ఆయనకు పదేండ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయనపై లోక్సభ స్పీకర్
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ త్వరలో ఆ పార్డీని వీడనున్నారు. హస్తం పార్టీని వీడి ఆయన ఎన్సీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఎన్సీపీ కేరళ అధ్యక్షుడు పీసీ చాకో సైతం ఈ విషయాన్ని
టాటా ఎయిర్బస్ ప్రాజెక్ట్ గుజరాత్ తరలివెళ్లడం మహారాష్ట్రలో కాక రేపుతోంది. రూ 22000 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గుజరాత్కు వెళ్లడం మంచి సంకేతం కాదని ఎన్సీపీ నేత సుప్రియా సూలే అన్నారు.
ఒక రాజకీయ పార్టీకి ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాల్లో ఆదరణ ఉన్నప్పుడు, ఒక నాయకుడికి దేశవ్యాప్తంగా ప్రజా మద్దతు లభించినప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది.
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
మోదీ ప్రభుత్వ ఎనిమిదేండ్ల పాలనపై ఎన్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దేశం ఎంతో కోల్పోయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆరోపించారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అన్నారు.