మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అన్నారు.
న్సీపీ అధినేత శరద్ పవార్పై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించాడు ఓ ఎన్సీపీ కార్యకర్త
హనుమాన్ చాలీసా పఠనం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాము సీఎం ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీ పఠనం చేస్తామని ఎంపీ నవనీత్ రాణా దంపతులు పేర్కొనడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంత�
ఔషధాల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరో అన్యాయమైన నిర్ణయం తీసుకున్నదని ఎన్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేష్ తపసే శుక్రవారం డిమాండ్ చే�
మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా మలుపు తీసుకున్నాయి. ఇన్ని రోజుల పాటు బీజేపీ వర్సెస్ మహా ఘట్ బంధన్గా ఉన్న రాజకీయాలు.. ఇప్పుడు ఎన్సీపీ అధినేత పవార్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయాయి. ఇద్దరూ ఒక�
దేశ వ్యాప్తంగా పెట్రో, సిలిండర్ ధరల పెంపుపై ఎన్సీపీ భగ్గుమంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నందునే ఇన్ని రోజులు పెంచకుండా ఉన్నారని, ఫలితాలు రావడంతో పెంచేశారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డ
దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన్ను రాజీనామా చేయిస్తారా? ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే
పంజాబ్ ఫలితాలు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పంజాబ్ ప్రజలకు ఏమాత్రం న�