బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతాం. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భావసారూప్య పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణ�
Shiv Sena | ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీ. మహారాష్ట్రలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగాయి. ఇక్కడ కూడా కలిసి పనిచేద్దామంటే హస్తం పార్టీ చెయ్యిచ్చింది. దీంతో కాంగ్రెస్కు కటిఫ్ చెప్పి మరో పార్టీతో
Goa Assembly polls: గోవాలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకుతోడు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన పార్టీ
ముంబై : యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన అనంతరం కాషాయ పార్టీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. యూపీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్ప�
Uttarakhand elections | మరో రెండు మాసాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి ఉత్తరాఖండ్ సంసిద్ధమవుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు బీజేపీ అధ�
Mamata Banerjee | దేశంలో అసలు యూపీఏ కూటమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఆయన
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపధ్యంలో తన ఇంట్లో డ్రగ్స్ లభించాయని చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ క్షమా
ముంబై : మహారాష్ట్రలో శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఎన్సీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కుల �