ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపధ్యంలో తన ఇంట్లో డ్రగ్స్ లభించాయని చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ క్షమా
ముంబై : మహారాష్ట్రలో శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఎన్సీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కుల �
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో లుకలుకలు, శ
2024 లోక్సభ ఎన్నికలకై వ్యూహ రచన!ముంబై, జూన్ 11: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత శరద్పవార్తో భేటీ అయ్యారు. ముంబైలోని పవార్ నివాసంలో దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. అయితే భేటీ అ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్నది. మహా సర్కార్లోని ఓ మంత్రి రెండోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈమధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచి�
తిరువనంతపురం: వారం కిందట కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన కేరళ సీనియర్ నేత పీసీ చాకో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరనున్నట్లు చెప్పారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)లో ఎన్