దేశంలోనే అతిపెద్ద సర్వేనౌక ఐఎన్ఎస్ సంధాయక్ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. దీనిని స్వదేశంలోనే డిఫెన్స్ పీఎస్యూ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ సంస్థ తయారుచేస�
రక్షణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా మరో ముందడుగు వేస్తున్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, రాకెట్ఫోర్స్కు తోడుగా అత్యాధునిక హైపర్సానిక్ ఆయుధాలతో కూడిన ‘నియర్ స్పేస్ కమాండ్'ను �
భారత నావికా దశం బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలోని ఒక యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించామని, నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు నావికాదళం ప్రతినిధి బుధవారం తె�
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.
జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు నావికాదళం, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు ఇండియన్ నేవీ వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్�
హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.25వేల కోట్ల విలువైన ‘మెథాంఫిటమైన్' మాదకద్రవ్యాన్ని సీజ్ చేశామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోమవారం ప్రకటించింది. భారత నౌకాదళంతో చేపట్టి�
కొత్తగా పెండ్లయిన నేవీ అధికారి జంటకు సిబ్బంది తొలిసారిగా స్వాగతం పలికిన వీడియోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకొన్నది. భౌతిక దాడుల వల్ల ఈ ఘటనలో �
కూలీ బిడ్డ చిన్నతనంలోనే తనకు ఇష్టమైన రంగంలోకి అడుగుపెట్టింది. తల్లి మరణంతో దిగులు చెందకుండా రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించింది. కఠోర సాధన చేసి ఇండియన్ నేవీకి ఎంపికై తండ్రి కలను సాకారం చేసిం�
శత్రు దేశాల కంట పడకుండా దాడులు జరపడంలో కీలక పాత్ర పోషించే యుద్ధనౌక ‘తారాగిరి’ని భారత నావికా దళం ముంబైలో ఆవిష్కరించింది. 17ఏ ప్రాజెక్టులో భాగంగా స్టెల్త్ సాంకేతికతను ఉపయోగించి నావికా దళం ఈ యుద్ధనౌకను రూ�
34 ఏండ్లుగా భారత నావికాదళానికి సేవలందిస్తున్న ఐఎన్ఎస్ గోమతికి శనివారం వీడ్కోలు పలికారు. ఈ నౌక గోదావరి తరగతికి చెందిన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది కాక్టస్, పరాక్రమ్, రెయిన్బో వంటి ఆపరేషన్లలో ఎంతగాన�
Tableaus of try forces: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముందుగా రాజ్పథ్కు చేరుకున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్.. రాష్ట్రపతి రామ్నా
ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు మొత్తం ఖాళీలు 2500 నేవీ.. సముద్రమంత అవకాశాలు. నిత్యం చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి నేవీ కొలువులు సరిగ్గా సరిపోతాయి. కేవలం ఇంటర్ ఉత్తీర్ణలులైన వారికి ఈ అవకాశం. మంచి జీత భత్య�