పనాజీ: దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. జెండా ఎగురవేయకుండా నేవీని అడ్డుకుంటే దేశ వ్యతిరేకత కింద కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వాటిని ఉక్కు
తయారీకి టెండరు జారీచేసిన రక్షణ శాఖన్యూఢిల్లీ: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతంగా, శత్రుదుర్భేద్యంగా తయారుచేసేందుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు సంప�
కొచ్చి, జూలై 9: డ్రోన్లపై భారత నావికాదళం నిషేధం విధించింది. నేవీ యూనిట్లు, స్థావరాల నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో వాటిని ఎగురవేయడాన్ని నిషేధించినట్టు శుక్రవారం పేర్కొంది. ఒకవేళ ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే �
ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణకు చెందిన 19 మంది ప్రతిభ కల్గిన యువ సెయిలర్లు భారత నేవి, ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. సెయిలింగ్లో అద్భుత ప్రదర్శనతో ఈ అవకాశం దక్కించుకున్నారు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వ
ఢిల్లీ ,జూన్ 17:గుజరాత్లోని లోథల్లో “జాతీయ సముద్ర వారసత్వ సముదాయఅభివృద్ధి కోసం కేంద్ర నౌకాశ్రయాలు,నౌక రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పంద�
ఢిల్లీ ,జూన్ 8: విశాఖలో తూర్పు నౌకాదళం(ఈఎన్సీ)కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సమక్షంలో,’322 డేగ ఫ్లైట్’ పేరుతో హెలికాప్టర్ల చేరిక కార్యక్రమం జరిగింది. దేశీయంగా అభివృద్ధి చ�
ఢిల్లీ ,జూన్ 4: నేవీ అండ్ డిఫెన్స్ స్టాఫ్ జాయింట్ సెక్రటరీగా రియర్ అడ్మిరల్ కపిల్ మోహన్ ధిర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఆర్మీ ఆఫీసర్ ఈయన. అంతేకాదు పుణె, ఖడక్వాస్లాలోని �
ఆపరేషన్ ‘కొ-జీత్’ పేరిట రోగులకు విశిష్ట సేవలు వైద్యంతో పాటు మనోధైర్యం, భరోసా కూడా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయంతో పటిష్ఠ ప్రణాళిక లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురి కానిట్కర్ వెల్లడి మహమ్మారిపై
రామేశ్వరం, మార్చి 25: తమ దేశ ప్రాదేశిక జలాల్లో చేపలను వేటాడుతున్నారన్న కారణంతో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 54 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం బుధవారం రాత్రి అరెస్టు చేసింది. మత్స్యకారులకు చెందిన 5 పడవల