ఆపరేషన్ ‘కొ-జీత్’ పేరిట రోగులకు విశిష్ట సేవలు వైద్యంతో పాటు మనోధైర్యం, భరోసా కూడా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయంతో పటిష్ఠ ప్రణాళిక లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురి కానిట్కర్ వెల్లడి మహమ్మారిపై
రామేశ్వరం, మార్చి 25: తమ దేశ ప్రాదేశిక జలాల్లో చేపలను వేటాడుతున్నారన్న కారణంతో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 54 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం బుధవారం రాత్రి అరెస్టు చేసింది. మత్స్యకారులకు చెందిన 5 పడవల