ఆ వ్యక్తి పెరిగిన ఊరు.. తిరిగిన చోట్లు.. నడిచిన బాటలు అంతటా పచ్చదనం పలకరించేది. వనసీమలో విహరించిన అతని బాల్యం పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్న సూక్తిని నేర్పింది. అలా చిన్నప్పటి నుంచి ప్రకృతితో మమేకమైన ఆ�
కొన్ని చిత్రాలు చూడగానే అర్థంకావు. లోతుగా పరిశీలిస్తేనే.. వాటిలో అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. చిత్రకళలోనే కాదు.. ఫొటోగ్రఫీలోనూ అలాంటి శైలి ఒకటి ఉంది. అదే.. అబ్స్ట్రాక్ట్ డిటెయిల్స్ ఫొటోగ్రఫీ!
తెలంగాణ రాష్ర్టావతరణ ముందున్న పరిస్థితికి వెళుతున్నదా? అనేది ఇప్పుడు బుద్ధిజీవుల బాధ. సమైక్య రాష్ట్రంలో మనది కాని పాలనలో శాపగ్రస్తుల్లా బతికిన రోజులు మళ్లీ వస్తున్నాయా? అనే ఆవేదన ఈ కవితా ధార. ఎన్నో కష్ట�
వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
హరితహారం కార్యక్రమం పేరు మార్చి దానికి వన మహోత్సవం అని పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని అటకెక్కించింది. పర్యావరణం, నదులు, ప్రకృతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్తున్న రాష్ట్
హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షి�
ఇల్లు అనేది కారాగారం కాదు, అది బంధన కారణం కూడా కాదు. మనసే అన్నిటికీ కారణం. అది బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షాన్ని సాధించవచ్చు... ఈ విషయాన్ని శ్రీ దేవీ భాగవతం మనిషికి బోధిస్తుంది.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని హితబోధ చేశారు భారత జాతిపిత బాపూ. అదే బాటను అనుసరించిన తెలంగాణ జాతిపతి కేసీఆర్ కూడా.. పల్లెలను ప్రకృతి కేంద్రాలుగా తీర్చిదిద్దారు. అందుకోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్య�
పచ్చగా కళకళలాడిన ప్రాంతాలు కొన్ని ఎడారులవుతుంటే, ఎడారుల్లో పచ్చదనం చిగురిస్తున్నది. మంచుకొండలు కరిగి నీరైపోతున్నాయి. ఇసుక పర్రల్లో వరదలు పోటెత్తుతున్నాయి.