ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�
పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నది.
ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. వనరులు ఎన్ని ఉన్నా తాగునీటి కోసం కోటి తిప్పలు తప్పవు. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కోరుకుంటాయి
పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగర
ఆంగ్ల సంవత్సరాదిని ఆశావాదంతో ఆహ్వానిద్దాం. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఆలోచననూ మంచివైపు మళ్లిద్దాం. ప్రతి సంఘటన నుంచీ పాఠం నేర్చుకుందాం.
బతుకమ్మ పండుగ వాతావరణంలో ప్రకృతిని పూజించే విధానం కనిపిస్తుంది. ప్రకృతితో ఎక్కువ సమయం గడిపే పండుగ ఇది. ప్రకృతిలో గడపడం వాటిని చూడడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
సత్సంగం చేసి రమ్మని యువరాజును నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి పంపాడు రాజు. ఆశ్రమానికి వెళ్లిన యువరాజు సమీపంలో ఉన్న నదిని చూడగానే అందులో ఈత కొట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో నదిలోకి దిగవద్దని