ఇండోర్..క్రోటన్స్ మొదలు కొని.. బోన్సాయిల వరకు.. ఇలా విభిన్న రకాల మొక్కలు.. కుండీలు.. గార్డెనింగ్ వస్తువులతో పీపుల్స్ప్లాజాలోని గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది.
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ అపరిమితం. ప్రకృతిలో జరిగే మార్పులను ఒడిసిపడుతుంది. అందులోని రహస్యాలు, అంతరార్థాలు మానవులకు తెలియజేస్తుంది. లౌకిక జీవనం పునాదిగా అలౌకిక జీవనానికి మార్గదర్శనం చేయడం మన ఆధ్యాత్మ
ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచ�
కంటికి కనిపించిన ప్రతిదీ నిజమూ కాదు.. కనిపించనంత మాత్రాన అబద్ధం కాదు. సైన్స్కు అందని ఎన్నో అద్భుతాలు, అంతుచిక్కని సవాళ్లు, సమస్యలు ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఫిజిక్స్ పరంగా వెలుగులో ఉన్న నాలుగు శక్త
Green Prescription | మానవ జీవితం ఇప్పుడు యాంత్రికం. తినే తిండి, తాగే పానీయం, కట్టుకునే బట్టలు.. రసాయన మిళితం! ఫలితంగా ఆరోగ్యానికి దెబ్బ. ఆయువుకూ ప్రమాదం! పదేండ్లకే తెల్లజుట్టు, మూడుపదులకే ముఖానికి ముడుతలు, నలభై ఏండ్లకే జ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు(ఐస్ యాపిల్) ప్రత్యేకమైనవి. కల్తీలేనివి, స్వచ్ఛమైనవి కావడం వల్ల వీటిని పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో చెట్లన్నీ మోడువారి ఉంటాయి. ప్రకృతి రమణీయత దెబ్బతింటుంది. కానీ, దానికి భిన్నంగా ఈ వేసవిలో పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అకాల వర్షాలు కురవడంతో నట్టెండలోనూ చెట్లు పచ్
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�
కొన్నేళ్ల కింద మూతపడ్డ మ్యూజికల్ గార్డెన్ ఇక సరికొత్తగా.. నగరవాసులకు వీనులవిందు చేయనున్నది. ఇందుకోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.14.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోంది. వేగంగా పనులు జరుగుతుండగా, అ�
ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�
పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నది.