వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
హరితహారం కార్యక్రమం పేరు మార్చి దానికి వన మహోత్సవం అని పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని అటకెక్కించింది. పర్యావరణం, నదులు, ప్రకృతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్తున్న రాష్ట్
హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షి�
ఇల్లు అనేది కారాగారం కాదు, అది బంధన కారణం కూడా కాదు. మనసే అన్నిటికీ కారణం. అది బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షాన్ని సాధించవచ్చు... ఈ విషయాన్ని శ్రీ దేవీ భాగవతం మనిషికి బోధిస్తుంది.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని హితబోధ చేశారు భారత జాతిపిత బాపూ. అదే బాటను అనుసరించిన తెలంగాణ జాతిపతి కేసీఆర్ కూడా.. పల్లెలను ప్రకృతి కేంద్రాలుగా తీర్చిదిద్దారు. అందుకోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్య�
పచ్చగా కళకళలాడిన ప్రాంతాలు కొన్ని ఎడారులవుతుంటే, ఎడారుల్లో పచ్చదనం చిగురిస్తున్నది. మంచుకొండలు కరిగి నీరైపోతున్నాయి. ఇసుక పర్రల్లో వరదలు పోటెత్తుతున్నాయి.
ఇండోర్..క్రోటన్స్ మొదలు కొని.. బోన్సాయిల వరకు.. ఇలా విభిన్న రకాల మొక్కలు.. కుండీలు.. గార్డెనింగ్ వస్తువులతో పీపుల్స్ప్లాజాలోని గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది.
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ అపరిమితం. ప్రకృతిలో జరిగే మార్పులను ఒడిసిపడుతుంది. అందులోని రహస్యాలు, అంతరార్థాలు మానవులకు తెలియజేస్తుంది. లౌకిక జీవనం పునాదిగా అలౌకిక జీవనానికి మార్గదర్శనం చేయడం మన ఆధ్యాత్మ
ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచ�
కంటికి కనిపించిన ప్రతిదీ నిజమూ కాదు.. కనిపించనంత మాత్రాన అబద్ధం కాదు. సైన్స్కు అందని ఎన్నో అద్భుతాలు, అంతుచిక్కని సవాళ్లు, సమస్యలు ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఫిజిక్స్ పరంగా వెలుగులో ఉన్న నాలుగు శక్త
Green Prescription | మానవ జీవితం ఇప్పుడు యాంత్రికం. తినే తిండి, తాగే పానీయం, కట్టుకునే బట్టలు.. రసాయన మిళితం! ఫలితంగా ఆరోగ్యానికి దెబ్బ. ఆయువుకూ ప్రమాదం! పదేండ్లకే తెల్లజుట్టు, మూడుపదులకే ముఖానికి ముడుతలు, నలభై ఏండ్లకే జ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.