Siddaramaiah : రామనగర పేరు మార్పు వ్యవహారంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రామనగర పేరును బెంగళూర్ సౌత్గా మార్చడం పట్ల కాషాయ పార్టీ భగ్గుమన్న నేపధ్యంలో ఈ వివాదంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోనే 2005 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ ఝా స్పష్టం చేశారు.
Saurabh Bharadwaj : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన మోదీ చైనా గ్యారంటీ వ్యాఖ్యలపై ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. చైనా నియంత్రణ రేఖను (LAC) దాటి 5 కిలోమీటర్ల వరకూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని అమెరిక
Jagannath Rath Yatra : అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు జరిగే జగన్నాధ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరి జగన్నాధ్ను దర్శించారు.
Fire Breaks Out : చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్పూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.
Ashwini Vaishnaw : ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ (ట్రైన్) కోచ్ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
Assam Floods : అసోంలో వరద తాకిడి కొనసాగుతున్నది. మోరిగావ్ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జిల్లాలో ఏకంగా 194 గ్రామాలు నీటమునిగాయని అధికారులు చెబుతున్నారు.