Shivraj Singh Chouhan : విపక్ష ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
Jairam Ramesh : కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల పన్ను వసూళ్ల గణాంకాల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్�
BJP : కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ తన సొంత బలంతో గెలవలేదని యూపీ బీజేపీ చీఫ్ భూపీంద్ర సింగ్ చౌధురి అన్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఎస్పీ, కాంగ్రెస్ వారిని భయపెట్టాయని ఆరోపించారు.
Shazia Ilmi : వివిధ రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 11 స్ధానాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ కేవలం 2 స్ధానాల్లోనే గెలుపొందింది.
లోక్సభ ఎన్నికల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాషాయ కూటమికి భంగపాటు ఎదురైంది.
Samvidhaan Hatya Diwas : 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం
Samvidhaan Hatya Diwas : 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు.
Haryana : బీజేపీ పదేండ్ల పాలనలో హరియాణ అన్ని రంగాల్లో వెనకబడిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా విమర్శించారు. సీఎంను, రాష్ట్ర బీజేపీ చీఫ్ను మార్చడం ద్వారా కాషాయ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేద�
Arvind Kejriwal : మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.
Piyush Goyal : దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉపాధి లేక యువత సతమతమవుతుంటే ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ముందువరసలో నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు.
Karnataka : లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ భేటీకి సంబంధించి డిప్యూటీ సీఎం, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం కీలక వ్యాఖ్యలు �
Hit And Run Case : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.