రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత, హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైంద�
Asaduddin Owaisi : జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మన సైనికులు ప్రాణాలు కోల్పోతు
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్న క్రమంలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. విధులు నిర్వర్తించేందుకు దేశవ్యాప్తంగా సైనికులు కశ్మీర్కు వస్తారు కానీ వారు శవపేటికల్లో
Manohar Lal Khattar : విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెహ్రాడూన్లో సోమవారం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
Delhi Elections : ఆప్తో కాంగ్రెస్ పొత్తు లోక్సభ ఎన్నికల వరకే పరిమితమని రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎలాంటి రాజకీయ పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు.
Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ వివరాలు వెల్లడించింది.
TMC : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భంగపాటు ఎదురైంది.అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది.
Maratha Reservation : మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పిన విధంగా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని, ఓబీసీ, ఇతర వర్గాల రిజర్వేషన్లో కోత విధించకుండానే మరాఠా
Shivraj Singh Chouhan : విపక్ష ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
Jairam Ramesh : కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల పన్ను వసూళ్ల గణాంకాల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్�
BJP : కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ తన సొంత బలంతో గెలవలేదని యూపీ బీజేపీ చీఫ్ భూపీంద్ర సింగ్ చౌధురి అన్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఎస్పీ, కాంగ్రెస్ వారిని భయపెట్టాయని ఆరోపించారు.
Shazia Ilmi : వివిధ రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 11 స్ధానాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ కేవలం 2 స్ధానాల్లోనే గెలుపొందింది.