ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
Rasagulla murder | రసగుల్లా ఇవ్వలేదన్న కారణంగా పెండ్లి ఊరేగింపులోనే కత్తులు దూసుకున్నారు. ఈ ఘర్షణలో 20 ఏండ్ల యువకుడు చనిపోగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన ఆగ్రాలో చోటుచేసుకున్నది.
సరిహద్దుల్లో చెలరేగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లడఖ్లో చైనా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో దాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అదే ప్రాంతంలో నూతన వైమ�
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని ఘజీపూర్ డంపింగ్ యార్డ్ను సందర్శించిన కేజ్రీవాల్ బీజేపీపై దుమ్మెత్తిపోశారు.
‘రోజ్గార్ మేళా’లో భాగంగా 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామంటూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా 21.8 కోట్ల మందికి ఇప్పటికిప్పుడు ఉపాధి అవసరమున్నదని ‘�
భారత్లో 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తుల నీడలో బతుకీడుస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల కబంధహస్తాల కింద ఉన్నారని ‘జన�
ప్రపంచవ్యాప్తంగా పాముకాటు వల్ల 2019లో 61 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇందులో 80 శాతం మరణాలు భారత్లోనే చోటుచేసుకున్నాయి.
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం సోనియాగాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గత 24 ఏండ్లలో గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.
కేదార్నాథ్ ప్రధానాలయ గర్భగుడిలో బంగారు రేకుల తాపడం పూర్తయింది. సుమారు 550 బంగారు రేకులతో అంతరాలయాన్ని అలంకరించారు. గత మూడురోజులుగా జరుగుతున్న అలంకరణ పనులు బుధవారం ఉదయం పూర్తయ్యాయని శ్రీ బద్రీనాథ్-కేద
AAP and Sarari | పంజాబ్లో నోరు జారిన మంత్రి సరారీపై చర్యలకు ఆప్ సిద్ధమైంది. సంజాయిషీ కోరుతూ జారీ చేసిన నోటీసుకు మంత్రి సరారీ ఏమాత్రం స్పందించడంలేదు. సరారీ చేత రాజీనామా చేయించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ�
Goods Train Overturn | బొగ్గు లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిలయ్యాయి. దాంతో లోయలో అతివేగంగా వెళ్లడంతో 57 బోగీలు బోల్తాకొట్టాయి. సమీపంలోని స్టేషన్లో బలవంతంగా నిలుపుదల చేశారు.