Terror conspiracy | కోయంబత్తూరు పేలుడులో చనిపోయిన తీవ్రవాది ముబీన్.. కోయంబత్తూరులోని ఐదు ప్రాంతాల్లో పేళుళ్లకు కుట్ర పన్నాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ముబీన్ ఇంట్లో నుంచి పేలుడ�
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్నాటకలోని కోలార్లో ఆయన పోస్టర్ను దుండగులు చించివేయడం కలకలం రేపింది.
Afsana Khan | సింగర్ మూసేవాలా మర్దర్ కేసులో మరో సింగర్ అఫ్సానా ఖాన్ను ఎన్ఐఏ విచారించింది. దాదాపు 5 గంటలపాటు వివిధ అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. మూసేవాలాతో కలిసి అఫ్సానా పాటలు పాడింది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేను సోనియా గాంధీ అభినందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.
రిషి సునాక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో విపక్షాలు బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.
Janata Dal Return | బిహార్లో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు లాలూ కుటుంబం, నితీష్ కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు పార్టీలు ఒక్కటై తిరిగి జనతాదళ్గా వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.
Amitabh congrats Rishi | బ్రిటన్ ప్రధానిగా భారత మూలాలున్న రిషి సునక్ ఎంపికవడం పట్ల ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి. అయితే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Cyclone alert | సిత్రాంగ్ తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలు వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వరదల కారణంగా నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Delhi smog | ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీపావళికి ఒకరోజు ముందు ఢిల్లీలో వాతావరణం దిగజారిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
లడఖ్, కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.