స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన 106 ఏండ్ల శ్యాం శరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహింద్ర గ్రూప్ చీఫ్, కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర బుధవారం మరో ఇన్స్పిరేషనల్ పోస్ట్ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు భద్రతను ఎక్స్ నుంచి వై ప్లస్కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు.
Bull race tragedy | కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఎడ్ల రేసులు విషాదాన్ని మిగిల్చాయి. రెండు వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు చనిపోయారు. అయితే, అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్తుండగా.. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని హోంమ
Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నదుల్లోకి దిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. ఛట్ దేవత తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండగ ధోరణి నేపాల్ నుంచి మన దేశంలోకి వచ�
Letter to Modi | కర్ణాటకకు చెందిన ఓ కాంట్రాక్టర్ రాష్ట్రంలోని అవినీతిపై విసిగిపోయాడు. తనకు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీ సహా పలువురు పెద్దలకు లేఖ రాశాడు. బిల్లులు పాస్ చేసేందుకు 40 శాతం కమిషన్ ఇవ్వ�
Swine fever | కేరళలో పందుల్లో స్వైన్ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్కు గురై 19 చనిపోగా.. అధికారులు 48 పందులను చంపేశారు. పంది మాంసం అమ్మకాలను నిలిపివేశారు. ఈ వైరస్ ఒక జంతువు నుంచి మరో జంతువుకు వ్యాపిస్తుంది. మనుషుల్ల�