Bull race tragedy | కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఎడ్ల రేసులు విషాదాన్ని మిగిల్చాయి. రెండు వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు చనిపోయారు. అయితే, అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్తుండగా.. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని హోంమ
Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నదుల్లోకి దిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. ఛట్ దేవత తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండగ ధోరణి నేపాల్ నుంచి మన దేశంలోకి వచ�
Letter to Modi | కర్ణాటకకు చెందిన ఓ కాంట్రాక్టర్ రాష్ట్రంలోని అవినీతిపై విసిగిపోయాడు. తనకు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీ సహా పలువురు పెద్దలకు లేఖ రాశాడు. బిల్లులు పాస్ చేసేందుకు 40 శాతం కమిషన్ ఇవ్వ�
Swine fever | కేరళలో పందుల్లో స్వైన్ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్కు గురై 19 చనిపోగా.. అధికారులు 48 పందులను చంపేశారు. పంది మాంసం అమ్మకాలను నిలిపివేశారు. ఈ వైరస్ ఒక జంతువు నుంచి మరో జంతువుకు వ్యాపిస్తుంది. మనుషుల్ల�
Ultimatum | దారుణహత్యకు గురైన సిద్ధూ మూసేవాలా తండ్రి పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నవంబర్ 25 లోగా తనకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో దేశం విడిచి వెళ్లిపోతానని, ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకుంట
Rahul Gandhi | భారత్ జోడో యాత్రలో రాహుల్ పదనిసలు ఆకట్టుకుంటున్నాయి. రన్నింగ్, డ్యాన్సింగ్ చేస్తూ బతుకమ్మ ఆడి అందర్నీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను అందుకోలేక స్థానిక నేతలు చతికిలపడిపోతున్నారు.
BJP Dirty Politics | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేందుకు బీజేపీ డర్టీ పాలిటిక్స్కు తెరలేపింది. గుజరాత్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటుకు గుజరాత్ క్యాబినెట్ ఆమోదం
Supreme Court | ఓ కేసులో నిందితుడిగా ఉన్న క్యాన్సర్ పేషెంట్కు బెయిల్ రద్దు చేయాలని పెట్టుకున్న ఈడీ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అధికారికి రూ.లక్ష జరిమానా విధించింది. ఇలాంటి టైమ్ వేస్ట్�