ఓ శునకం అద్భుతమైన గోల్కీపింగ్ నైపుణ్యాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యోధ4ఎవర్ ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
వయసు కేవలం శరీరానికే కానీ మనసుకు కాదని ఓ పెద్ద వయసు మహిళ చాటింది. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అనడానికి కూడా ఆమె ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది.
బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా నీటి వనరుల ప్రాధాన్యతను వివరించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని రెవాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళను నలుగురు యువతులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Copyright violation | రాహుల్ భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించిందని బెంగళూరు కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్తోపాటు జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిళ్లను తాత్కాలిక బ్లాక్ చేయాల�
Aditya Thackeray | మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే మాదిరిగానే ఆయన కుమారుడు ఆదిత్యా థాక్రే కూడా మధ్యంతరం మాటెత్తారు. త్వరలోనే ఏక్నాథ్ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తల�
Sensational judgment | చావ్లా సామూహిక లైంగికదాడి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందుతులను నిర్దోషులుగా ప్రకటిస్తూ వారికి విధించిన మరణశిక్షను రద్దు చేసింది. న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని బాధితురాలు �
AAP List | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో 12 మంది జాబితాను ఆప్ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్.. ఇప్పటివరకు 141 మంది జాబితాను వెల్లడించింది. గుజరాత్ ఎన్నికలు వచ్చే నెల 1,5 తేదీల్లో �
Modi @ VSP | ఈ నెల 11 న విశాఖకు వచ్చే ప్రధాని మోదీకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి నిరసన సెగ తగలనున్నది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు గత 635 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీకి తమ �
Snowfall @ Kashmir | జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కశ్మీర్తో కలిపే మొఘల్ రోడ్డును అధికారులు మూసివేశారు. మరో 4 రోజులపాటు భారీ మంచు కురిచే అవకాశాలున్నాయని వాతావారణశాఖ తెలి�
BJP's Jumla Patra | తమ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిన బీజేపీ.. ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నదని రాజీవ్ శుక్లా ఆరోపించారు. జుమ్లా పత్ర్ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. 2017 హామీలను బీజేపీ గాలికొదిలేసిందని ఆ