రిషి సునాక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో విపక్షాలు బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.
Janata Dal Return | బిహార్లో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు లాలూ కుటుంబం, నితీష్ కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు పార్టీలు ఒక్కటై తిరిగి జనతాదళ్గా వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.
Amitabh congrats Rishi | బ్రిటన్ ప్రధానిగా భారత మూలాలున్న రిషి సునక్ ఎంపికవడం పట్ల ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి. అయితే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Cyclone alert | సిత్రాంగ్ తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలు వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వరదల కారణంగా నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Delhi smog | ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీపావళికి ఒకరోజు ముందు ఢిల్లీలో వాతావరణం దిగజారిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
లడఖ్, కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
Death on Stage | హనుమాన్ జయంతి సందర్భంగా రాముడిపై భాషణం చేస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు గుండె పోటుకు గురై తుది శ్వాస విడిచారు. భగవంతుడి కథ చెప్తూనే ప్రాణాలు కోల్పోవడంతో ఛాప్రా పట్టణంలో విషాదఛాయలు అలుముకున్�
Kiran Rijiju | ప్రజలకు ఉపయోగపడని పాత చట్టాలను రద్దు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ విషయాన్ని ఇవాల షిల్లాంగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇప్పటికే ఇలాంటి 1500 చట్టా�
Mehbooba Mufti | ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి అక్కడి అధికారులు నోటీసిచ్చారు. తండ్రితో కలిసి ముఫ్తీ ఇదే ఇంటిలో నివసించారు. సీఎం పదవి నుంచి తప్పుకున్న ఇన్నేండ్లకు ఆమెకు నో
Religion conversion | రాజస్థాన్లో అగ్రవర్ణాల దాడులకు నిరసనగా 250 దళిత కుటుంబాలు మతం మారాయి. హిందూ మతం నుంచి వీరంతా బౌద్దం స్వీకరించారు. దుర్గామాతకు పూజలు చేసిన తమ వారిని కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్
నాథూరాం గాడ్సేను అభిమానించే వారిని ముస్లింలు ఎన్నడూ విశ్వసించరని అందుకే బీజేపీకి వారు ఎప్పటికీ ఓటు వేయరని యూపీలోని సంభాల్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ అహ్మద్ అన్నారు.