భారత్లో ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి యూపీలో ప్రారంభమవుతుందని రష్యన్ ఆయుధ ఎగుమతిదారు రోసోబొరోన్ ఎక్స్పోర్ట్ వెల్లడించింది.
Idea please | వ్యవసాయ రంగంలో స్టార్టప్కు కొత్త కోణాన్ని జోడించేందుకు హిసార్ చరణ్ సింగ్ యూనివర్శిటీ ఐడీయాలను ఆహ్వానిస్తుంది. మంచి ఐడియాకు రూ.25 లక్షల పెట్టుబడిని బహుమతిగా కూడా అందివ్వనున్నారు. ఈ నెల 31 లోగా దరఖ�
Assistance to transgenders | ట్రాన్స్జెండర్ ఓట్లకు గాలం వేసేందుకు రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. లింగమార్పిడి కోరునుకునే వారికి ఉచితంగా సర్జరీ చేయడంగానీ, ఆర్థిక సాయంగానీ అం�
Suggestion to Rahul | భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్గాంధీకి షాకిచ్చేలా కాంగ్రెస్ ఎంపీ సూచన చేశాడు. యాత్ర చేస్తూ అక్కడి ప్రజలను జాగృతం చేయడానికి బదులుగా హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన
Crackers seized | పన్నులు కట్టకుండా ఉండేందుకు బిహార్లో పలువురు క్రాకర్స్ డీలర్లు వారి వద్ద ఉన్న నిల్వలను దాచిపెట్టారు. ఈ విషయాన్ని వాణిజ్య పన్నులశాఖ అధికారులు శని, ఆదివారాల్లో చేసిన తనిఖీల్లో గుర్తించారు. రూ.6 కో
Farooq abdullah | జమ్ముకశ్మీర్లో టార్గెటెడ్ కిల్లింగ్స్కు కొత్త భాష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. ఇలాంటి హత్యలు ఆగాలంటే పాకిస్థాన్తో చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాతో చర్చలు జరపడం �
Thrown from train | పశ్చిమ బెంగాల్ బీర్భూమ్లో నడుస్తున్న రైళ్లో నుంచి ఒక యువకుడిని మరో ప్రయాణికుడు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. నిందితుడిని రాంపూర్ హట్ పోలీసుల
Shatrughan prediction | హిమాచల్, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడటం ఖాయమంటున్నారు టీఎంసీ ఎంపీ, నటుడు శతృఘ్న సిన్హా. గుజరాత్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్మేకర్గా అవతరించనున్నారని ఆయన జోస్యం చెప్పారు.
Smugglers tricks | విదేశాల నుంచి స్మగ్లించ్ చేస్తున్న జంతువులను మిజోరాం పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 140 విదేశీ జంతువులకు స్మగ్లర్ల చెర నుంచి విడిపించారు. అలాగే, వాహన తనిఖీల్లో దాదాపు రూ.34 కోట్ల విలువైన హెరాయిన్ ప
Daring Manager | కత్తితో బ్యాంకులోకి చొరబడి దోచుకునేందుకు యత్నించిన ఓ దొంగను ఆ బ్యాంకు మహిళా మేనేజర్ ఎదిరించారు. బ్యాంకు సిబ్బంది సాయంతో గేట్లు మూసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాంతో బ్యాంకులోని లక్షల నగదు.
Attack on BJP | బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్సింగ్ సొంతపార్టీపైనే విమర్శలు గుప్పించారు. యూపీలో వరదల నియంత్రణ చాలా అధ్వానంగా ఉన్నదని, ప్రజల భారం అంతా దేవుడిపై వదిలేశారని, ఇంత అధ్వాన ఏర్పాట్లను ఇంతవరకు తన జీవిత�
భారత్ జోడో యాత్ర వేదికగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నాటకలోని బళ్లారిలో శనివారం జరిగిన మెగా ర్యాలీలో బీజేపీ, ఆరెస్సెస్లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించ�
యూపీ ఏఐఎంఐఎం చీఫ్ షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము మూడు పెండ్లిండ్లు చేసుకుంటామని ప్రజలు చెబుతుంటారని, తాము రెండు పెండ్లిండ్లు చేసుకున్నా సమాజంలో ఇద్దరు భార్యలకు గౌరవం ఇస్తామని అన్నారు.