ఏన్కూరు మండలంలోని నూకలాంపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ షార్ట్ఫిల్మ్కు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును సర్పంచ్ ఇంజం శేషగిరిరావు గాంధీజయంతి సందర్భంగా అక్టోబర�
ఎఫ్పీవోల అమలులో దేశంలోనే అగ్రగామి తెలంగాణ కేంద్రం నుంచి మెమోంటోను స్వీకరించిన సెర్ప్ సీవోవో రజిత హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో జాతీయ స్థాయి అవార్డు లభించింది. రైతు ఉత్పత్తి �
సైబర్ నేరాలను అరికట్టేందుకు, సైబర్ నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ‘సైకాప్స్' ఐటీ టూల్ను రూపొందించినందుకు జాతీయస్థాయిలో తెలంగాణ పోలీస్కు మొదటి బహుమతి లభించింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సీసీటీఎన్�
పెద్ద తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకూ కొండంత అండగా నిలుస్తున్నది. ఈ పరిశ్రమలు తయారు చేసిన వస్తువులను భారీ పరిశ్రమలకు అందించగా వాటి డబ్బులు చేత�
సభ్యులకు మంత్రి నిరంజన్రెడ్డి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)కు మరోసారి జాతీయ అవార్డు లభించింది. 2019-20 సంవత్సరానికి ఉత్తమ
Minister Niranjan reddy | చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని, సహకార స్ఫూర్తిని పెంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు చేస్తున్న సేవలకుగాను చొప్పదండి ప్రాథమిక సహకార సంఘానికి జా�
కరీంనగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు మరోసారి జాతీయ ఖ్యాతి దక్కింది. ఉత్తమ సేవలందించిన సహకార బ్యాంకులకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమ
రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు అరుదైన గౌరవం దక్కిం ది. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జి ఔట్స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకొన్నది. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్ట�
డాక్టర్లు బీఎన్ రావు, విజయలక్ష్మి ఎంపిక విద్యానగర్, డిసెంబర్ 21: కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులకు జాతీయ అవార్డు లభించింది. పేద ప్ర జలకు సామాజిక, ఉచిత వైద్య సేవలు అందించినందుకు ఐఎంఏ రాష్ట్ర అధ్�
భద్రాచలం:నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే.శ్రీధర్ ఆచార్య ను ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివ్యాంగజీవన్ -2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజధా
సికింద్రాబాద్ : జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కైవసం చేసుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు �
కొండాపూర్, నవంబర్ 12 : ఆర్ట్ అండ్ కల్చర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి గణేశ్ పుత్తుర్ ప్రతిష్టాత్మక డాక్టర్ మంగళం స్వామినాథన్ జాతీయ అవార్డు -2021కు ఎంపి�
నేషనల్ వాటర్ మిషన్ పురస్కారం జాబితాలో రాష్ట్రంహైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ ఏటా అందించే నేషనల్ వాటర్ మిషన్ పురస్కారాన్ని అందుకునే దిశగా తెలంగాణ దూసుకుప�
శంషాబాద్ : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 22 వ జాతీయ అవార్డులలో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ (శంషాబాద్) అ�