హామ్స్టెక్ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్ వాక్ చేసి సందర్శకులను విశేషంగా అలరించారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన హామ్స్టెక్ ఫ్యాషన�
కళాసమితి నకిరేకల్ ఆధ్వర్యంలో అన్నమయ్య పదసమాకూర్చనం 28వ కార్యక్రమాన్ని సమితి అధ్యక్షురాలు జి. సుమలత ఆధ్వర్యంలో స్థానిక ఐశ్వర్యసాయి కల్యాణమండపంలో అన్నమయ్య సంకీర్తన పోటీలు బుధవారం నిర్వహించారు. కార్యక్�
స్వచ్ఛ సర్వేక్షణ్-23లో జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి క్లీన్ సిటీ అవార్డులు వరించాయి. లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియాలో 9వర్యాంకు సాధించి, ఫైవ్స్టార్ రేటింగ్లో ఈ అవార్డును దక్కించుకుంది.
Rakshit Shetty | ఒక జాతీయ అవార్డు, రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు, రెండు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు.. రక్షిత్ శెట్టి వెండితెర ప్రయాణం వైవిధ్య భరితంగా సాగుతున్నది. ఈ కన్నడ హీరో కమనీయ ప్రేమగాథ తెలుగులో ‘సప్త సముద్ర�
హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి జాతీయ స్థాయిలో మెరిసింది. 2023 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపికవగా వీటిలో పెంబర్తి తొలిస్థానంలో ఉన్నది.
జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ ఘటనపై కేసు దర్యాప్తు అధికారి జాతీయ స్థాయిలో 3వ బహుమతిని అంద�
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది కృతిసనన్. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్తో కలిసి ఆమె ఈ అవార్డును పంచుకుంది.
తీరొక్క జబ్బులతో ఆస్పత్రికి వచ్చే రోగులను ఆత్మీయంగా పలకరించడం.. వైద్య పరీక్షలు చేసి నిదానంగా వ్యాధి తీరును వివరించడం.. అవసరమైన పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం.. ఇలా రోగి నాడిపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ప�
ఆయన సాహసం ఓ ఒరవడి దిద్దింది. ఆయన కృషి మనకు నడవడి నేర్పింది. కేంద్రం అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్కు ఆయన ఆనాడే బీజారోపణ చేశారు. తన కృషినే మారుపేరుగా చేసుకున్న ఆ మహానుభావుడే ‘సులభ్' పాఠక్ లేదా బింద
డాక్టర్ సీవీ నరసింహారెడ్డి ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) సంయుక్తంగా ఏటా అందజేసే ‘బెస్ట్ పీఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్-2023’ జాతీయ అవార్డుకు పబ్లిక్ రిలేషన్స్ అధికారి �
జాతీయ అవార్డు వచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ బొడ్డు గంగన్నను నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం
వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని జగన్నాథపురం పంచాయతీ అరుదైన ఘనతను సాధించింది. 2022లో నీటి నిర్వహణలో ఇతర పంచాయతీల కంటే మెరుగైన పద్ధతులు అవలంబించి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలోన