ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది కృతిసనన్. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్తో కలిసి ఆమె ఈ అవార్డును పంచుకుంది.
తీరొక్క జబ్బులతో ఆస్పత్రికి వచ్చే రోగులను ఆత్మీయంగా పలకరించడం.. వైద్య పరీక్షలు చేసి నిదానంగా వ్యాధి తీరును వివరించడం.. అవసరమైన పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం.. ఇలా రోగి నాడిపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ప�
ఆయన సాహసం ఓ ఒరవడి దిద్దింది. ఆయన కృషి మనకు నడవడి నేర్పింది. కేంద్రం అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్కు ఆయన ఆనాడే బీజారోపణ చేశారు. తన కృషినే మారుపేరుగా చేసుకున్న ఆ మహానుభావుడే ‘సులభ్' పాఠక్ లేదా బింద
డాక్టర్ సీవీ నరసింహారెడ్డి ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) సంయుక్తంగా ఏటా అందజేసే ‘బెస్ట్ పీఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్-2023’ జాతీయ అవార్డుకు పబ్లిక్ రిలేషన్స్ అధికారి �
జాతీయ అవార్డు వచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ బొడ్డు గంగన్నను నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం
వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని జగన్నాథపురం పంచాయతీ అరుదైన ఘనతను సాధించింది. 2022లో నీటి నిర్వహణలో ఇతర పంచాయతీల కంటే మెరుగైన పద్ధతులు అవలంబించి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైంది. జాతీయ స్థాయిలోన
Singareni | సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డును అందుకుంది. సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంను సైతం ఇన్నొవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును సత్కరించింది.
పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ అవార్డు లభించింది. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ‘పల్లె దవాఖాన’ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన కార్యదర్శి విషాల్ చౌహాన్ ప్రకటించారు.
సింగరేణి థర్మల్ విద్యుత్తు సంస్థకు నీటి పొదుపులో మరోసారి ఉత్తమ బహుమతి లభించింది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా జాతీయ
Sultanpur Panchayati | పెద్దపల్లి జిల్లాకు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ అవార్డు వచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో సుల్తాన్పూ�
రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న పల్లెలకు కేంద్రప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉం
కేంద్ర హోంశాఖ ఇచ్చే ‘జాతీయ ఉత్తమ పోలీస్స్టేషన్' అవార్డు కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోటీ పడాలని డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనరేట్ల ఎస్పీ లు, ఎస్హెచ్వోలతో డీజీపీ �