స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గంభీరావుపేట గ్రామానికి జాతీయ పురస్కారం వరించింది. గ్రామంలో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటీకీ స్వచ్ఛమైన జలం సరఫరా, హరితహారం కింద వేలాది �
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. యుద్ధ నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సిరుతై శివ రూపొందిస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలకు ఉత్తమ గుర్తింపు లభించింది. అధునాతన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ (పీఎస్ నగర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (మినిస్ట్ర
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఉదార నేత్ర దవాఖాన సేవలకు అరుదైన గుర్తింపు దక్కింది. అక్టోబర్ నెలలో ఒకే రోజు 124 కంటి ఆపరేషన్లు చేసినందుకుగాను, కంటి దవాఖాన పేరు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్లో చోటు దక్కించు�
ముంబైకి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటుచేసిన జాతీయస్థాయి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం బెస్ట్ ఫె్లైయాష్ యుటిలైజేషన్ ప్లాంట్గా ఎంపికైంది.
నెక్కొండకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఈదునూరి రమేశ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి అన్నారు. జాత�
డి ల్లీలో ఈనెల 26 నుం చి 29వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో రాష్ట్రం తరపున సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మండలంలోని దుబార్పేట్కు చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారు
Telangana Midwifery Care | మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్ర�
నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుపై తీసిన డాక్యుమెంటరీకి జాతీయ పురస్కారం దక్కడంపై ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు.
జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు ర�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సమగ్ర గ్రామీణ విధాన సంస్కరణల ఫలితంగా పల్లెల ముఖచిత్రమే అద్భుతంగా మారిపోయిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాత�