ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికను బయటపెట్టేసింది సహజనటి సాయిపల్లవి. ఆమెకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందట. దానికి బలమైన కారణం కూడా ఉందట. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘పెళ్లప్పుడు కట్టుకో�
Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి జాతీయ అవార్డు రావడంపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులు ఇస్తారా? అంటూ మండిపడ్డారు.
నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024వ సంవత్సరానికి గాను అగ్ర నటుడు చిరంజీవికి ఇవ్వనున్నట్టు అక్కినేని కుటుంబం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 28న జరిగే ప్రదానోత్సవ కార్య�
Jani Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక కాంగ్రెస్ స్వాగతించింది. ఇది సాహసోపేతమైన చర్యగా అభినందించింద�
Jani Master |జానీ మాస్టర్కు (Jani Master) మరో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఆయన అందుకోవాల్
ఇప్పటికే లైంగిక దాడి ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం గతంలో అతనికి ఇచ్చిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్టు అవార్డుల కమిటీ ప్రకటి�
రాష్ర్టానికి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఉత్తమ పర్యాటక గ్రామాలుగా సోమశిల, నిర్మల్ ఎంపికయ్యాయి. 2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటకశాఖ ఉత్తమ పర్యాటక గ్రామాలను శుక్రవారం ప్రకటించింది.
బల్దియాను మ రో జాతీయ అవార్డు వరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ద్వారా బల్దియాకు ఎక్స్లెన్స్ సర్టిఫికెట్ లభించింది. మూడేళ్లుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్ హు డ్ చాలెంజ్ పోటీ�
ANR | మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీ�
ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది అగ్ర కథానాయిక నిత్యామీనన్. తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబలమ్'కు గాను ఆమె ఈ అవార్డును గెలుచుకుంది. తాజాగా ఈ అమ్మడు తమిళంల
‘ప్రభుదేవాగారి ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాటంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటకు అప్పట్లో నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటి పాటే ఒకటి నేనూ చేయాలని కలగనేవాడ్ని. ఆ ఛాన్స్ ధనుష్ ‘తిరుచిత్రాంబలం’తో నాకు దక్కింది. ఈ పా�
ఉన్నత చదువులు చదివినా మూలలను మరువకుండా కులవృత్తిలో కొత్తదనం కోసం శ్రమించి జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువ చేనేత కళాకారుడు. సహజ సిద్ధ రంగులు ఉపయోగించి, తక్కువ బరువు, ఎక్కువ డిజైన్లతో చీరె నేసి కేంద్ర పురస్క�
సమర్థ నీటి వినియోగంలో మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి అత్యుత్తమ యూనిట్గా జాతీయ అవార్డు లభించింది. కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో గురువారంరాత్రి న
తెలుగు సినీచరిత్రలో ఉత్తమనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి హీరో అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాకు గాను ఆయన జాతీయ ఉత్తమనటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.