గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నార�
దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్ల�
CM KCR | సమైక్య రాష్ట్రంలో కృష్ణా నది పక్కానే పారుతున్నా.. గుక్కెడు నీళ్లకు మనం నోచుకోలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్య�
CM KCR | స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వా�
Demu Train | నారాయణపేటలో డెము రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ-కృష్ణ మధ్య చెన్నై - ముంబయి రైల్వే లైన్లో రైలు పట్టా విరిగిపోయింది. రైలు పట్టా విరిగినట్లు గుర్తించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు.
నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మక్తల్ (Makthal) మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను (DCM) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిర�
నారాయణపేట జిల్లాగా ఏర్పడిన తరువాత ప్రగతిబావుటా ఎ గురవేస్తున్నది. ఎన్నికల సభలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా దేశంలోనే గుర్తింపు. కాళేశ్వరం లిఫ్ట్ తర్వాత అంత పేరున్నదని ఈ ప్రాజెక్టుకే.. ఐదు రిజర్వాయర్లు.. నార్లాపూర్, వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి(వట్టెం), క�
Narayanpet | నారాయణపేట : నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళా కడుపులో నుంచి ఏకంగా 8 కిలోల బరువున్న కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.
జోగుళాంబ గద్వాల, నారాయణపేట వాసులకు మెడి‘కల’ నెరవేరింది. గతంలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. రెండు జిల్లాల్లో వైద్య కాలేజీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నారయణపేట (Narayanapet) జిల్లా మాగనూరు (Maganur) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నల్లగట్టు (Nallagattu) వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు (Bike accident) ఢీకొన్నాయి.
Civils Results | సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఉమా హారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.