నారాయణపేట| మంత్రి కేటీఆర్ నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా నారాయణపేట ప్రభుత్వ దవాకాణలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని మాగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వడ్వాట్ గ్రామ శివారులో ఓ మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టింది.
నారాయణపేట, మే 15 : లాక్డౌన్ సమయంలో కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చేతన అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లాక్డౌ
నారాయణపేట టౌన్, మే 15: పట్టణంలోని జిల్లా ద వాఖానలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటు లో ఉన్నాయని కలెక్టర్ హరిచందన అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మి శ్రా రూ. 5లక్షల విలువ చ�
మరికల్, మే 8 : కొన్నేండ్లుగా ఉన్న రహదారిని ఆంధ్రాకు చెందిన శ్రీసాయి ధరణి స్పంజ్ ఆండ్ ఐరన్ కంపెనీ వారు అక్రమించుకోవడం తగదని సర్పంచ్ అరుంధతిరఘునాథ్రెడ్డి, ఎంపీటీసీ దేవెందర్రెడ్డి ఆన్నారు. శనివారం గ�
నారాయణపేట, మే 8 : పట్టణంలో శనివారం ఫీవర్ సర్వే కొనసాగింది. ఆయా వార్డులలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గుతోపాటు కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట
కలెక్టర్ దాసరి హరిచందనదామరగిద్ద మే 8 : మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు మద్దెలబీడ్ గ్�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 27: మెడిసిన్లో ర్యాంకు సాధించి సంగారెడ్డిలోని ఎంఎల్ఆర్ కాలేజీలో చదువుతున్న అనూషకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు నిమిత్తం మంగళవారం ల యన్స్ క్లబ్ నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఆర్�
నిరాడంబరంగా హనుమాన్ జయంతి నారాయణపేట టౌన్, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి కారణంగా పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలో సాయివిజయ కాలనీలోని తోట్ల హనుమా
మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఐడీ కార్డులను కలిగి ఉండాలి ఎస్పీ డాక్టర్ చేతన నారాయణపేట, ఏప్రిల్ 20 : కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ వి ధించాలని �
గర్భాలయం వరకు పనులు పూర్తి విద్యుత్ దీపాలు, తాగునీటి వసతి నేడు అమావాస్యకు ఏర్పాట్లు కోయిలకొండ, ఏప్రిల్ 10 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రామకొండ దశాబ్దాల రోడ్డు కల సాకారం కానుంది. నా రాయణపేట ఎమ్మెల్యే ఎ
జెడ్పీ సీఈవో జ్యోతి జడ్చర్లటౌన్, ఏప్రిల్ 10 : కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో జ్యోతి సూచించారు. శనివారం జడ్చర్ల అర్బన్ హెల్త్సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్�