Indian Pitta | అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్పూర్ అర్బన్పార్క్లో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ‘ఇండియన్ పిట్ట’గా పిలుస్తుంటారు. చాలా రంగులతో అందంగా ఉంటుంది. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మన�
హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు.
minister ktr | నారాయణపేటలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటలో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవం చేయనున్నారు. మొదట సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని
minister ktr | నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభి�
Heavy rain | మ్మడి మహబూబ్నగర్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది.
Narayanpet | నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిలేర్ స్టేజి దగ్గర శనివారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.
ఒకరిది కులం పిచ్చి.. మరొకరిది మతం పిచ్చి టీఆర్ఎస్కు అభివృద్ధే తపన: మంత్రి హరీశ్ వీళ్ల చేతిలో కత్తిలేదు.. వాళ్లకు నెత్తిలేదు.. టీఆర్ఎస్ తపనంతా రాష్ట్ర అభివృద్ధే పాలమూరుకు జాతీయహోదా ఇచ్చాకే రాష్ట్రంలో
నారాయణపేట : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద�
Lightning | ఉట్కూర్ మండలంలో పిడుగుపాటుకు (Lightning) రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను
నారాయణపేట : నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకు�
మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె, స్థానిక ఎమ్మెల్యే రా
minister ktr | మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్త
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�