నారాయణపేట : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద�
Lightning | ఉట్కూర్ మండలంలో పిడుగుపాటుకు (Lightning) రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను
నారాయణపేట : నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకు�
మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె, స్థానిక ఎమ్మెల్యే రా
minister ktr | మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్త
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�
నారాయణపేట : జిల్లా పరిధిలోని నర్వ మండలం కల్వల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి అత్య�
అసూయతో బాలుడిని కుంటలో తోసేసి.. నారాయణపేట రూరల్: తన భర్త మొదటి భార్యపై కనబరుస్తున్న ప్రేమను సహించలేని మహిళ.. అతని కొడుకును కుంటలో వేసి ఉసురుతీసింది. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా రూర ల్ మండలంలోని బండగొండల�
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను వదులుకునే ప్రసక్తే లేదని
నారాయణపేట| మంత్రి కేటీఆర్ నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా నారాయణపేట ప్రభుత్వ దవాకాణలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని మాగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వడ్వాట్ గ్రామ శివారులో ఓ మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టింది.
నారాయణపేట, మే 15 : లాక్డౌన్ సమయంలో కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చేతన అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లాక్డౌ
నారాయణపేట టౌన్, మే 15: పట్టణంలోని జిల్లా ద వాఖానలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటు లో ఉన్నాయని కలెక్టర్ హరిచందన అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మి శ్రా రూ. 5లక్షల విలువ చ�