ఉమ్మడి మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలో కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గణేశ్ నగర్తోపాటు, బస్టాండ్ సమీపంల
Narayanpet | పచ్చి పులుసుతో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుం�
Narayanpet | చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల కళ్ల ముందే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. కని పెంచిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు. బిడ్డల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలి పోతుంటారు. ఓ తండ్�
సంక్రాంతి పండుగ నాడు సంప్రదాయాలు వాకిట్లోనే స్వాగతం చెబుతాయి. ఇంట, వంట అనే కాదు... ఆహార్యంలోనూ ఆ అందం ఉట్టిపడుతుంది. ఆ తెలుగింటి శోభను కళ్లకు కట్టేలా ఎరుపు, ఆకుపచ్చ వన్నెల్లో ముచ్చటైన నారాయణపేట లంగావోణీ రూ�
జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులోని హజ్రత్ సయ్య ద్ అబ్దుల్ ఖాదర్షా సాహెబ్ రహెమాతుల్లా అలై దర్గా 85 ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవ వేడుకలు ముత్తవ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narayanpet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narayanpet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narayanpet,
గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నార�
దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్ల�
CM KCR | సమైక్య రాష్ట్రంలో కృష్ణా నది పక్కానే పారుతున్నా.. గుక్కెడు నీళ్లకు మనం నోచుకోలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్య�
CM KCR | స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వా�
Demu Train | నారాయణపేటలో డెము రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ-కృష్ణ మధ్య చెన్నై - ముంబయి రైల్వే లైన్లో రైలు పట్టా విరిగిపోయింది. రైలు పట్టా విరిగినట్లు గుర్తించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు.
నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మక్తల్ (Makthal) మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను (DCM) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిర�
నారాయణపేట జిల్లాగా ఏర్పడిన తరువాత ప్రగతిబావుటా ఎ గురవేస్తున్నది. ఎన్నికల సభలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన�