జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee) వర్ధంతిని పురస్కరించుకొని అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మరికల్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో
దేశంలో మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది భారతీయ జనతా పార్టీయేనని (BJP) ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. మంగళవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలో నారాయ
Narayanpet | జాతీయ రహదారి 167 పై భారీ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన మరువకముందే గంటన్నర వ్యవధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్య�
Accident | నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం బొందల్కుంట దగ్గర లారీ, ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్
AIPKMS | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(AIPKMS) ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సలీమ్, మం�
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మరికల్లో (Marikal) కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో బాణ�
Narayanpet | బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని హెడ్మాస్టర్ కోరారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తాసిల్దార్ రామ్ కోటి సూచించారు.
ప్లాస్టిక్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహిం�
Maktal | నారాయణపేట జిల్లా కేంద్రంలో పాఠశాలల అభివృద్ధిలో వివిధ అభ్యసన పరిస్థితులపై నిర్వహించిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉత్తమ ప్రతిపను సాధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్న
నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు.
మరికల్ (Marical) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున గోడకూలి 6 మేకల మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాత కోడలు కూలి పక్కన ఉన్న మేకలపై పడడంతో కొండేటి తిరుమలయ్యకు చె�
నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో భూములు కోల్పోతున్నవారంతా సన్న, చిన్నకారు రైతులం. తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. బంగారు పంటలు పండే మా భూములను కోల్పోతే మాకు భవ�