రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తాసిల్దార్ రామ్ కోటి సూచించారు.
ప్లాస్టిక్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహిం�
Maktal | నారాయణపేట జిల్లా కేంద్రంలో పాఠశాలల అభివృద్ధిలో వివిధ అభ్యసన పరిస్థితులపై నిర్వహించిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉత్తమ ప్రతిపను సాధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్న
నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు.
మరికల్ (Marical) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున గోడకూలి 6 మేకల మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాత కోడలు కూలి పక్కన ఉన్న మేకలపై పడడంతో కొండేటి తిరుమలయ్యకు చె�
నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో భూములు కోల్పోతున్నవారంతా సన్న, చిన్నకారు రైతులం. తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. బంగారు పంటలు పండే మా భూములను కోల్పోతే మాకు భవ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఒక డొల్ల ప్రాజెక్టు అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడంగల్వాసులను మోసం చేయడమ�
హైదరాబాద్ వేదికగా ఈ నెల ఏడో తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పలు దేశాలకు చెందిన సుందరీమణులు చేనేతకు ప్రసిద్ధి చెందిన గ్రామీణ పర్యాటక కేంద్రం భూదాన్ పోచంపల్లికి రాను�
మాగనూరు (Maganuru) కృష్ణ మండలాల్లో చిరిగిన గోనె సంచులతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అధికారులు రైతు�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో చేస్తున్న భూసేకరణను తమ భూములు మినహాయించాలని కోరుతూ గురువారం నారాయణపేట కలెక్టరేట్కు చేరుకొన్న రైతులు కలెక్టర్ సిక్తాపట్నాయక్క�
నారాయణపే జిల్లా మరికల్కు చెందిన యువ క్రీడాకారుడు వేణు జాతీయ స్థాయి కబడ్డీ (Kabaddi) పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా కబడ్�
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మాధవరం రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా �