ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు.
మక్తల్, జులై 15; ప్రజా పాలనలో ప్రజలకు అన్నివిధాలా కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. తాజాగా మక్తల్లోనూ ఆర్టీసీ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక చేసేద�
పాలమూరు జిల్లాలో ప్రైవేటు దవాఖానలు (Private Hospitals) బంద్ పాటిస్తున్నాయి. వైద్యులపై దాడికి నిరసగా మంగళవారం ఓపీ సేవలతోపాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతిచెందాడు. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) బైక్పై మరికల్కు వస్తున్నారు. ఈ క్రమంలో మరికల్లోని తీలేరు స్టేజి వద్ద నా
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు(35) అనే యువకుడు ఓదెల నుంచి పెగడపల్లి వైపు బ
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న హిందూ స్మశాన వాటికను పరిరక్షించాలని ఊట్కూరు (Utkoor) వాసులు డిమండ్ చేశారు. ఈమేరకు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వ�
జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee) వర్ధంతిని పురస్కరించుకొని అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మరికల్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో
దేశంలో మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది భారతీయ జనతా పార్టీయేనని (BJP) ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. మంగళవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలో నారాయ
Narayanpet | జాతీయ రహదారి 167 పై భారీ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన మరువకముందే గంటన్నర వ్యవధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్య�
Accident | నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం బొందల్కుంట దగ్గర లారీ, ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్
AIPKMS | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(AIPKMS) ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సలీమ్, మం�
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మరికల్లో (Marikal) కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో బాణ�
Narayanpet | బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని హెడ్మాస్టర్ కోరారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటి