నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన చోటు చేసుకున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టులు భూములు కో ల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊటూర్ మం డలం ఎడవె�
ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపురంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ప్
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెద్ద వాగు నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. కాచ్వార్ సమీపంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధమవగా.. వారం రోజులుగా స్థానికు లు అడ్డుపడుతూ వచ్చారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణ చిన్నపాటి వర్షానికే కుంటను తలపిస్తున్నది. ఈ పాఠశాలలో ఇటీవల రూ.8.25 లక్షలతో ప్రహరీ నిర్మించారు.
Lakshma Reddy | విద్యా రంగానికి పీఆర్టీయూ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నార
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మక్తల్లో ఉన్న తన ఇల్లు అమ్మి లబ్ధిదారులకు పైసలిస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.