Minister Vakiti Srihari | స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డమీద అసమాన త్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.
తమ సమస్యలను ప్రభు త్వం పరిష్కరించడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘హలో అంగన్వాడీ-చలో మక్తల్' పేరిట మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన చోటు చేసుకున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టులు భూములు కో ల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊటూర్ మం డలం ఎడవె�
ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపురంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ప్
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెద్ద వాగు నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. కాచ్వార్ సమీపంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధమవగా.. వారం రోజులుగా స్థానికు లు అడ్డుపడుతూ వచ్చారు.