నారాయణపేట జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మూడేండ్లుగా ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై ప
అక్రమంగా రాత్రి వేళలో ఇసుక డంపులు చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
POLYCET Exam | రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా పాలీసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రీనివాసులు తెలిపారు.
ఉల్లిధరలు రైతులను కంట నీరు పెట్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లిగడ్డకు మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో క్వింటాకు రూ. 3000 నుంచి రూ. 4000 �
భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ, దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యామ్ను ఇసుక మాఫియా బుధవారం తెల్లవారుజామున �
హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెనారిటీ గురుకుల హాస్టల్ను సోమవారం పలు
ప్రమాదవశాత్తు చిన్నారి గం జిలో పడి గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలి
పండుగ వస్తుందంటే చాలు అందరూ ఆ హ్యాపీ క్షణాల కోసం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తుంటారు. దగ్గర పడుతుందంటే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం దగ్గరి నుంచి కొత్త బట్టలను కొనుగోలు చేయడంలో హడావిడిగా కనిపిస్తుంటారు.
యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలుపడుతున్నారు. ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు వట్టిబోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుమంగళి కుటుంబంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానికులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం& మాజీ సర్పంచ్ స�
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నాలుగు రోజుల నుంచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఆటవీశాఖ ఆధికారులు ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం రాత్రి చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చ