దేశ మంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. నారాయణపేటకు 25 కి.మీ. దూరంలోని కర్ణాటకలోని కందుకూర్ శివారులో మాత్రం ఊరు ఊరంతా తేళ్ల పంచమి జరుపుకోవడం అక్కడి ఆచారం. వినడానికి వింతగా ఉన్నా.. ఏళ్ల కాలం నుంచి అక్కడి ప్రజ�
నమస్తే తెలంగాణ దినపత్రికపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లా మద్దూర్, కోస్గి మండలాల ప్రెస్క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఆయా పోలీస్�
గత పదేళ్లలో ఎప్పుడు చూడని సాగునీటి ఇబ్బందులు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కనిపిస్తున్నాయని జూరాల ఎడమకాల్వ అయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా ప్రవాహం ఉన్నంత వరక�
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్తకు నడక నేర్పుతున్నాయి. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం నారాయణపేట జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు
నిబంధనలు ఉల్లఘించి నిరసన ర్యాలీ చేపట్టిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నారాయణపేట జిల్లా కోస్గిలో మీడియాతో మాట్లాడుత�
నమస్తే తెలంగాణ జర్నలిస్ట్, ఫోటో గ్రాఫర్లపై దాడికి నిరసనగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టై రోడ్డు వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
కాలం దూరం చేసిన బంధాన్ని మానవత్వం మళ్లీ కలిపింది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన కురువ భీమప్ప-ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు హన్మేశ్ (అలియాస్ తికిలప్ప)కు మాటలు సరిగ్గ�
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడి హస్తం ఉండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల �
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా తొలి రోజు సీఎం రేవంత్రెడ్డి పర్యటన మమ అనిపించింది. బెంగళూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్