అమరావతి : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు భవిష్యత్లో గట్టిగా బుద్ధి చెబుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం మంగళగిరి పట్టణంలో ఆయన ప
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్
అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని �
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస
చిత్తూరు: కుప్పం ప్రజలు వైసీపీ రౌడీయిజానికి.. బెదిరింపులకు.. భయపడేవారుకారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏండ్లుగా అభివృద్ధి �
ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు శాంతియుతంగా కొనసాగిస్తున్న మహాపాదయాత్రపై ప్రకాశం జిల్లా చదలవాడలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అ
అమరావతి: ప్రతిపక్ష నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేను, గూండాలను పంపావంటేనే, తాడేపల్లి కొంపలో ఎంతగా వణికి చస్తున్నావో అర్థం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏసీ సీఎం జగన్ రెడ్డిని ఉద్ద
అమరావతి ,జూన్ 19: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇంటికి పరిమితమై జూమ్తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని తె�
అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశాడు. ‘పప్పూ… నిన్ను చూస్తే జాలేస్తోంది! మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు…గరుడ �
నారా లోకేశ్పై కేసు | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కేసు నమోదైంది.