టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల వ్యవహారంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల వల్ల విద్యార్థుకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పదో తరగతి
తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హత్యకు గురైన రూపాశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి దవాఖానాకు నారా లోకేష్ రావడంతో.. వైసీపీ శ్రేణులు అడ్డగించేందుకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునే పరిస్థితులు లేక రైతులు ఎదుర్కొంటున్న దైన్యంపై టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ...
తెలుగుదేశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత నారా లోకేశ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్ అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అందుకే తన తం�
తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రా�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. తన తండ్రి హత్య కేసులో ఎవరున్నారో సునీత...
ఇటీవల విడుదలైన సినిమా సహా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై ఏపీ సమచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని మండిపడ్డారు...