తెలుగు తెరపై మరో తార నేలరాలింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది.
ఎమ్మెల్సీ నారా లోకేశ్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనుకోని అతిథిలా ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లిన నారా లోకేశ్.. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం...
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నారా లోకేష్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అత్యధిక ఆ
జగన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతలకు సైకోతనం పెరిగిపోయిందని, త్వరలోనే వారి సైకతనానికి ముగింపు కార్డు పడనున్నదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మ�