Nara Lokesh | టీడీపీ నాయకులు(TDP leaders) , కార్యకర్తలపై ఎన్నికేసులు పెట్టినే తగ్గేదేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.
Vyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మక తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యూహం సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
YCP MLA | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం(MLA Adimoolam) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ను కలవడం చర్చంశానీయంగా మారింది.
తన అల్లుడు నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ను దించిన బాలకృష్ణ.. ఇప్పుడు తారక్ ఫ్లెక్సీల మీద పడ్డారని విమర్శించారు.
AP CID | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కు ఏపీ సీఐడీ (AP CID) రెడ్బుక్ (Red Book) అంశంపై నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులునోటీసులు జారీ చేసింది.
Nara Lokesh | సినీ జగత్తులో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) టీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అభ్యర్థులను ఖరారు చేయడం కాషాయానికి సవాల్గా మారింది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రచారం చేస్తుంటే.. జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇక గులాబీ గెలుపు ఖాయమ
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టినట్టే, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేపడతామని తేల్చి చ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగన�
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున స
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. శనివారం ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు లోకేశ్ను కలిసి నోటీసులు అందజేశ�
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసు�
KTR | ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది.. ఆ రాష్ట్ర పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆ