కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం...
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నారా లోకేష్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అత్యధిక ఆ
జగన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతలకు సైకోతనం పెరిగిపోయిందని, త్వరలోనే వారి సైకతనానికి ముగింపు కార్డు పడనున్నదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మ�
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బు మాయం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. డబ్బు మాయంపై ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని ఆగ్రహం వ్యక్�
అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాన్స్టాప్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా �
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...