అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బు మాయం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. డబ్బు మాయంపై ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని ఆగ్రహం వ్యక్�
అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాన్స్టాప్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా �
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధపడుతున్న ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో సీఎంను కోర
ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం పట్ల మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపితే వారంతా నారా లోకేవ్, పవన్ కల్యాణ్ మాదిరి
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతు రాజ్యం తెస్తానని చెప్పి, ఏపీని రైతుల్లేని రాష్ట్రంగా మార్చిపారేశారని లేఖలో విమర్శించారు.
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్పై ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భగ్గుమన్నారు. వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా సీఎం జగన్కు ప్రశ్నలు సంధిస్తున్నారని దెప్�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. గన్ కంటే ముందే వచ్చేస్తానన్న సీఎం జగన్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఏపీలోని కడప జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన