గురువారం మధ్యాహ్నం లోకేష్ వైజాగ్లోని కోర్టుకు హాజరయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపర్చేలా మాట్లాడారని, ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశానని...
అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష�
ఆర్థికంగా చితికిపోయి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వల్లనే...
Nara Lokesh | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం
అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్య
అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద�
అమరావతి : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు భవిష్యత్లో గట్టిగా బుద్ధి చెబుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం మంగళగిరి పట్టణంలో ఆయన ప
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్
అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని �
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస