తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రా�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. తన తండ్రి హత్య కేసులో ఎవరున్నారో సునీత...
ఇటీవల విడుదలైన సినిమా సహా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై ఏపీ సమచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని మండిపడ్డారు...
గురువారం మధ్యాహ్నం లోకేష్ వైజాగ్లోని కోర్టుకు హాజరయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపర్చేలా మాట్లాడారని, ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశానని...
అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష�
ఆర్థికంగా చితికిపోయి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వల్లనే...
Nara Lokesh | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం
అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్య
అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద�