Nara Lokesh | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబ
Red Book | రెడ్బుక్ వేధింపులు సచివాలయ ఉద్యోగులనూ వదలడం లేదని వైసీపీ ఆరోపించింది. గత 10 రోజులుగా సచివాలయం, హెచ్వోడీ ఉద్యోగులు నారా లోకేశ్ రెడ్ బుక్ వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే పలువు�
Nara Lokesh | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారని ఒకవైపు విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే.. అది చిన్న విషయమని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇది చాలా చిన్న విషయం.
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నా�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించార�
Anna Canteen | అన్న క్యాంటీన్ల ప్లేట్ల క్లీనింగ్పై సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ల ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చే
Nara Lokesh | జగన్ మూర్ఖ, దరిద్రపుగొట్టు పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు అందలేదని జపాన్ కంపెనీ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అంటే కంపెనీలక
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత, ఆ గ్రామ మాజీ సర్పంచి వాకిటి శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. ఈ హత్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాకిటి శ్రీనివాసు�
Nara Lokesh | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలబడుతున్నారు. గల్ప్ దేశాల్లో తాము పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో వెంట వెంటనే తనకు వ�
AP News | ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న మరో బాధితురాలి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ దుబాయ్లో నరకయాతన అనుభవిస్తున్నది. చావుకు బతుక్కి
Pawan Kalyan | భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశా
AP News | ఏపీలో అమలవుతున్న పలు పథకాల పేర్లను చంద్రబాబు సర్కార్ మార్చేసింది. విద్యావ్యవస్థలో పలు పథకాలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
YS Jagan | హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�