Valmiki Jayanti | వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. �
Nara Lokesh | ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్బుక్ అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అ
Ambati Rambabu | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్పై రాజకీయ కక్షతోనే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను రాజకీయ�
Nara Lokesh | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబ
Red Book | రెడ్బుక్ వేధింపులు సచివాలయ ఉద్యోగులనూ వదలడం లేదని వైసీపీ ఆరోపించింది. గత 10 రోజులుగా సచివాలయం, హెచ్వోడీ ఉద్యోగులు నారా లోకేశ్ రెడ్ బుక్ వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే పలువు�
Nara Lokesh | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారని ఒకవైపు విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే.. అది చిన్న విషయమని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇది చాలా చిన్న విషయం.
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నా�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించార�
Anna Canteen | అన్న క్యాంటీన్ల ప్లేట్ల క్లీనింగ్పై సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ల ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చే
Nara Lokesh | జగన్ మూర్ఖ, దరిద్రపుగొట్టు పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు అందలేదని జపాన్ కంపెనీ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అంటే కంపెనీలక
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత, ఆ గ్రామ మాజీ సర్పంచి వాకిటి శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. ఈ హత్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాకిటి శ్రీనివాసు�
Nara Lokesh | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలబడుతున్నారు. గల్ప్ దేశాల్లో తాము పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో వెంట వెంటనే తనకు వ�
AP News | ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న మరో బాధితురాలి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ దుబాయ్లో నరకయాతన అనుభవిస్తున్నది. చావుకు బతుక్కి
Pawan Kalyan | భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశా