Chanti Kranthi Kiran | అందోల్ గడ్డ గులాబీ అడ్డా అని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్�
దశాబ్ద కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మళ్లీ గెలిచి అభివృద్ధిని కొనసాగిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీస
ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మదిలో నిలిచిపోయాయి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారు.
‘నకిరేకల్ నియోజవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. కాల్వలు, బ్రిడ్జిలు నిర్మించాం. కొత్త ఆస్పత్రుల భవనాలు నిర్
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మె ల్యే కాలె �
‘స్వరాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. అభివృద్ధి నిలిచింది. నాడు నీళ్లు లేక కరువుఛాయలు అలుముకున్న ప్రాంతం కాళేశ్వరం జలాల పుణ్యమా అని సస్యశ్యామలమయ్యింది. నాడు హత్యలు, క�
‘నేను మీ వాడిని.. మీలో ఒకడిని.. సొంత గడ్డపై మమకారం ఉన్నవాడికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన ఉంటుంది. 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై మంచి, చెడు, కష్ట సుఖాల్లో ఓ బిడ్డలా పాలు పంచుకున్నా.. ముఖ్యమ�
“అభివృద్ధే మా ఆయుధం.. సంక్షేమమే మా నినాదాం..ఈ రెండింటినీ అమలు చేస్తూ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నాం. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ చేరుస్తున్నాం. మంచిర్యాల జి�
ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను కేటాయిస్తున్నది. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎ�
‘సీఎం కేసీఆర్ చలువతో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. మూడోసారి కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ సారి హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతా.
‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే శ్రీరామరక్ష. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఆయా పథకాలే దోహదపడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వజ్రంలా మారింది’ అ�
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి తనవంతు కృషి చేస్తున్నా. పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేయడంతోపాటు నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’ అని మధిర
;“సమైక్య పాలనలో దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేసినం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి మా కల నెరవేర్చిండు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వీఆర్ఏలందరినీ హైదరాబాద్కు పిలిపించుకున్నడు.ఈ బతుకులు మీ �