పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యమని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హన్మంతు కె. జెండగే స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బంద�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా పోరాడి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా.
‘గత ఎంపీలు అభివృద్ధిని పక్కనబెట్టి సొంత లాభం, కాంట్రాక్టుల కోసమే పనిచేసిండ్రు. ప్రజా సమస్యలపై ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు. జహీరాబాద్కు జాతీయ రహదారులతో పాటు రైల్వే కనెక్టివిటీని పెంచాల్సి ఉన
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్కు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో ఇద్దరు కలసి ఏదైనా చేసే అవకాశముంది.’ అని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీపై పోలీసుల నిఘా పెరి�
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంతో ఐదు ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి హెచ్�
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ పోకడలు పోతున్నారని, ఆ పార్టీ సీనియర్లు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై సోయే లేదని విమర్శించారు.
పొట్ట కూటికే ఇన్ని తిప్పలు పడుతున్న ఆ తల్లిదండ్రులు ఇక పిల్లల కలలు నెరవేర్చడం అంటే మాటలా! కానీ కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న చందంగా.. పసిప్రాయం నుంచే పరుగును ప్రేమించి.. కలలను సాకారం చేసుకునేందుకు అవ�
ఐదేళ్లలో భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను చూడండి. ఒకప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడెలా మారింది. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోంది. క్యాడర్, లీడర్
Interview | నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజ ల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత�
నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత్యం క�