జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల కు ఇబ్బంది తలెత్తకుండా అధికార యం త్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసిం ది. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉన్నారు.
‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట
ప్రతి పేద కుటుంబానికి మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రథమ లక్ష్యం. నేను మొదటిసారి సిద్దిపేటలో అదనపు కలెక్టర్గా పనిచేశా. ఆ అనుభవం ఎంతో నేర్పింది.
ధరణిని పూర్తిగా రద్దు చేస్తామని కొందరు వ్యాఖ్యానిస్తుండటం సరికాదని, అవి మూర్ఖపు మాటలని భూచట్టాల నిపుణుడు, లీఫ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ సునీల్కుమార్ పేర్కొన్నారు.
వికారాబాద్ కలెక్టర్గా నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో సమూల మార్పులు తీసుకువచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండని ప్రభుత్వ ఉద్యోగులను దారిలో పెట్టే�
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ వివక్ష ధోరణులను వ్యతిరేకించే ప్రతి పార్టీ కేసీఆర్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్తో కలిసి అడుగులు వేసే అవకాశం ఉన్నదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు.