రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక పర్వదినమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వారు వేర్వేరు ప్�
‘ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం’ అని బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఎమ్మెల్సీ, కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్ రాసిన పాట ఆదివారం ఎల్కతుర్తి సభలో మారుమోగింది. ‘చరిత్ర కడుపున పుట్టిందీ ఉద్యమ
దశాబ్దాలుగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కోట్లాది మొక్కలు నాటి యావత్ సమాజానికి మార్గదర్శకమైన వనజీవి రామయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు, మాజీ మంత
ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు (Nama Nageshwar Rao) జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్చే�
తెలంగాణ రాష్ట్రం ఈ నూతన సంవత్సరంలో పాడిపంటలతో తులతూగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఒక ప్రకటనలో కోరా�
కోట్లాది మంది ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి.. ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు తెలంగాణ సమాజం పక్షాన బీఆర్ఎస్ కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తున్నది. ఇందిరాగాంధీ హ�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు; ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అప్రజాస్వామికమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, స�
తెలంగాణకు కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయడం బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు, అమరజీవి శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం వచ్చిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీమంత్రులపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీమూకల్లా వచ్చి దాడులకు దిగారు.
Nama Nageswara Rao | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణ రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తి నిలదీశానని, మళ్లీ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.
మన జిల్లా సమస్యలు పరిష్కారం కావాలన్నా.. మన రాష్ట్రం తరఫున ప్రతినిధిగా పార్లమెంట్లో గొంతుక వినిపించాలన్నా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నామా నాగేశ్వరరావును ఆశీర్వదించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంద
అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. వాటిని అమలుచేయకుండా ఈ ఎన్నికల్లో ఓట్లెలా అడుగుతారని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అవాకుల�