బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మంలో చేసిన బస్సుయాత్ర ఇక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సుమారు 1.60 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సా�
పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని, రైతుబిడ్డను నేనేనని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర�
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
KCR | ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కొత్తగూడెం దాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం పోటెత్తారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్రావు గెలుపు కోసం సోమవారం ఖమ్మం, మంగళవారం కొత్త
బీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. 23 ఏళ్ల క్రితం గుప్పెడు మందితో ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం �
నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్న�
‘ఈ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించే ధైర్యం కాంగ్రెస్కు ఉంటే.. రైతుల కన్నీటిని ఎందుకు తుడవడం లేదు.. వారి బాధను ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ప్రస్తుత ఖమ్మం పార్�
కాంగ్రెస్ చెప్పిన మాయమాటలను, ఆ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అనతికాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఖమ్మం పార్లమెంట్
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలుగా పార్లమెంటులో తాము చేసిన కృషి ఫలితంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం ఒక �
కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్లమెంటు వేదికగా హెచ్చరించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గ�
Budget | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Minister Nirmala) పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని బీఆర్ఎస్ ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు అన్నారు.