Puvvada Ajay | పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను బలంగా వినిపించడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీనే ఎందుకు ఉండాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప
నెలరోజుల్లోనే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి నెలరోజులు దాటుతున్నా ఏమీ చేయల
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువసార్లు తెలంగ�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఖమ్మం ఎంపీ, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చార�
ఈ నెల 5న ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభను ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే శరవే�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నవంబర్ 5వ తేదీన ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేటలోని ఓ వ్యవసాయ క్షేత
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకో�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పే�
చేనేతపై జీఎస్టీ ఎత్తివేసి, నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మణిపూర్ ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టువిడువకుండా పోరాడుతున్నది. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై అత్యవసరంగా రాజ్యసభ, లోక్సభలో చర్చ జరిపి, శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్ట�
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�