తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందని దిశ కమిటీ చైర్మన్లు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించార�
స్థలం కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గాంధీ మాదాపూర్, ఆగస్టు 20: హైదరాబాద్లోని మాదాపూర్ ఖానామెట్లో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరా�
సమాఖ్య స్ఫూర్తిని పాతరేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడుతామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు.
TRS | ధాన్యం సేకరణ అంశంపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) ఎంపీల పోరాటం కొనసాగుతున్నది. రెండో విడుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దాదాపు 20 రోజులుగా నిరంతరాయంగా ధాన్యo విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వ�
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం అవ�
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
టీఆర్ఎస్ ఎంపీల కఠిన నిర్ణయం శీతాకాల సమావేశాలకు ఇక వెళ్లం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం ధాన్యం కొనుగోళ్లు జరిగేదాక పోరాటం ఫాసిస్టు మోదీని గద్దె దింపడమే లక్ష్యం మీడియా సమావేశంలో కేకే, నామా హైదరాబాద్�
ఉదయం నుంచి సాయంత్రం దాకా టీఆర్ఎస్ ఎంపీల ధర్నా తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల కోసం దద్దరిల్లిన పార్లమెంటు మూడోరోజూ సభలను స్తంభింపజేసిన సభ్యులు లోక్సభలో నేలపై కూర్చొని నిరసన, నినాదాలు రాజ్యసభలో పోడియం వద్ద