సత్తుపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని..దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మె�
జాతీయ రహదారులు అభివృద్ధి పర్చండి రోడ్ల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ నిధులివ్వండి దక్షిణ ఆర్ఆర్ఆర్ను ఆమోదించండి కృష్ణానదిపై సోమశిల వద్ద వంతెన కట్టండి కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్ వినతి పలు రోడ్ల
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి ప్రతి ఒకరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-య�
ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
కంటోన్మెంట్, జూలై 25: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్రావును పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియ�
బ్యాంకు రుణాల దారిమళ్లింపు అబద్ధం మధుకాన్కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠలు నా బలం కేసీఆర్.. బలగం ఖమ్మం ప్రజలు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు వెల్లడి హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నీతి, నిజాయితీకి
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ‘అందరికీ ఇల్లు’ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇం�
న్యూఢిల్లీ: ఫైనాన్స్ బిల్లుపై ఇవాళ లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడారు. విశ్వవ్యాప్తంగా కోవిడ్ వల్ల అన్ని దేశాలపై ఆర్థిక ప్రభావం పడిందని, కేంద్ర ఆర్థిక మంత్రి ఏదైనా ఇస్తారని రాష్ట్ర �
న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ�
న్యూఢిల్లీ: దేశంలో ఖనిజాన్వేషణ మరింత పెరగాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ బిల్లుపై మాట్లాడుతూ.. జిల్లా ఖనిజాభివ�