నల్లగొండ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వామపక్ష కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యం�
దేవరకొండ : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా వారు
నల్లగొండ : ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి మండలంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ
నల్లగొండ : సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశ
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం భట్టుగూడెంలో 8వ శతాబ్దపు అరుదైన శిల్పాలు లభ్యమయ్యాయి. కామేశ్వరాలయం ముందున్న ఆ శిల్పాలను శుక్రవారం ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివన�
చిట్యాల : రాష్ట్రం ఏర్పడిన కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని ఎమ్మ�
నల్లగొండ : బంగారు తెలంగాణ సాధన కోసం పరితపిస్తూ, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఓ విద్యార్థిని ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.
నకిరేకల్ : సీఎం కేసీఅర్ జన్మదిన వేడుకలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిహేళన చేసి మాట్లాడడం దుర్మార్గం అనిమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఎమ్మె
నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో మంగళవారం గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడు
నల్లగొండ : స్వచ్ఛ మున్సిపాలిటీలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో రూ.42లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ ను ఎమ్�
నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రోగులకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు. ఈ కా�
నల్లగొండ, ఫిబ్రవరి 14 : తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ దేవతల ప్రసాదాలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచామని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ �
Gutta Sukender Reddy | రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ నివాసంలో ఆయన మీ�
నల్లగొండ : తెలంగాణపై మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లాకేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో కదం తొక్కారు. వందలాది మంది ఎమ్మెల్యే
హైదరాబాద్ : నిరుపేద కుటుంబంలో జన్మించి, తండ్రి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న ఓ యువతికి అరుదైన గౌరవం లభించింది. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కేటీఆర్ ఆ యువతిని ప్రగతి భవన్కు పిలిపించి సత్క