నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీఈ
నల్లగొండ : ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ పోరాట వీరన�
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ క�
నల్లగొండ : జిల్లా సీపీఎం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత దివంగత మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పూలమా�
నల్లగొండ : అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం అయిటిపాముల లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన పనులపై ఆయన రైతుల
నల్లగొండ, మార్చి 15 : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీ వల్లి టౌన్ షిప్)ప్లాట్ ల ప్రత్యక్ష వేలంకు రెండో రోజూ కూడా స్పందన లభించింది. మంగళవారం జిల్లా కల�
నల్లగొండ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నల్గొండ జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీ హ
నల్లగొండ : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం దేవరకొండ మండల పెద్ద త�
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మ�
నల్లగొండ : పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారంమహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మహిళా అధికారులు, ప్రజాప్రతిన�
నల్లగొండ : అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు పట్టణాలతో సరి సమానంగా పోటీ పడుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా యావత్ భారతదేశంలోనే తెలంగాణ పల్లెలు నెంబర్ వన్ స్థాయికి చ�
నల్లగొండ : బీజేపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యకు �
నల్లగొండ : మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా సోమేష్
నల్లగొండ : మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ శివారులోని ప్రసిద్ధ ఛాయా సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం నిర్వహించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నా�
నల్లగొండ : మార్చి 28, 29 తేదీలలో 48 గంటల పాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం సాయిబాబా తెలిపారు. సోమవారం మిర్యాలగూడలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ జిల్లా స�