నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల �
నల్లగొండ : ఈనెల 14 న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నకిరేకల్ మండలం మోదీనిగూడెం గ్రామానికి చెందిన పగడాల లింగరాజు ప్రమాదవశాత్తు పిడుగు పడి మృతి చెందాడు. వ�
నల్లగొండ : నిధులు పుష్కలంగా ఉన్నాయని పనులలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లాలో చేపట్టిన నెల్లికల్లు లిఫ్ట్ పనుల పురోగతి పై ఆయన గురువ�
నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : పితృవియోగం పొందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే చిరుమర్తి నివాసంలో పరామర్�
నల్లగొండ : నల్లగొండ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వరాల జల్లు కురిపించారు. నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ న�
నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి
నల్లగొండ : ప్రతి పల్లెలో గులాబీ జెండా పండుగను ఉత్సవంలా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండల
నల్లగొండ : గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తర్ణలో కోల్పోతున్న సుమారు యాభై ఏండ్ల వయసున్న పెద్ద పెద్ద వృక్షాలకు పునరుజ్జీవం పోస్తున�
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. నియోజకవర్గంలో కానిస్టేబుల్ ఇతరేతర పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారిని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు �
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ అభ్�
నల్లగొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్య�