నల్లగొండ ఏప్రిల్ 18 : జిల్లాలో ప్రభుత్వ రికగ్నైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను పెండ్లిండ్లు, శుభకార్యాలు, ఫంక్షన్ లకు ఉపయోగిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల�
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నార్కట్పల్లి కామినేని దవాఖానలో చికిత్స అందిస్తున్
నల్లగొండ : కష్టకాలంలో ఉన్న రైతన్నలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, అక్కెనపల్లి, నక్కలపల్లి, షాపల్లి గ్రామాల్
నల్లగొండ : అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని గాఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కొనియాడారు. గు�
నల్లగొండ : రైతన్నను కడుపున పెట్టుకుని కాపాడుకునే రైతుబాంధవుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాసంగిలో పండిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోనుగులు చే
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమ ఆగదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎ�
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమ ఆగదని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హాలియా మున్సిపాలిటీలో భా�
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 7న జిల్లా కేంద్రంలో తలపెట్టిన న
నల్లగొండ : బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తితోనే తెలంగాణలో దళిత బందు పథకం అమలు చేస్తున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాబు జగ్జ�
నల్లగొండ : ఎస్టీల రిజర్వేషన్లపై రాష్ట్రాలదే తుది నిర్ణయం అని బీజేపీ అంటున్నది. అదే నిజమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాతపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత�
నల్లగొండ : అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మె్ల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలంలోని మడమడక గ్రామంలో రూ.10లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్
నల్లగొండ : నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేసి..మన చరిత్ర మనం రాసుకుందాం అనే వినూత్న అంశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ శ్రీకారం చుట్టింది. అకాడమీ అధ్యక్ష�
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖ తరుపున డి.జి.పి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు 30 రోజుల పాటు భోజన, వసతితో కూ�