నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35మంది బాధితులకు రూ.20లక్షల సీఎం సహాయ నిధి న
నల్లగొడ : మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ మంగళవారం పరిశీలించారు. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిటింగ్ ఏర్ప�
నల్లగొండ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72
దేవరకొండ : మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో గొప్పదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రరాం గ్రామంలోని పాఠశాలలో మన ఊరు-మన బ�
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (24) ఈనెల 10 వ తేదిన అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించాడు. కాగా, ఆయన భౌతిక దేహం మంగళవారం రాత్రి వారి �
నల్లగొండ : నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నకిరేకల్ బైపాస్ రోడ్డలో వందలాది మంది �
నాగార్జునసాగర్ ,మే 15 : నాగార్జునసాగర్లోని నాగార్జున కొండను ఆదివారం మైసూరుకు చెందిన బౌద్ధ గురువుల బృందం సందర్శించారు. బుద్ధవనం ప్రాజెక్టు ఆవిష్కరణలో భాగంగా నాగార్జున సాగర్కు చేరుకున్న వీరు ఆదివారం మైస
నల్లగొండ : నిన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో క�
నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కేతపల్లి మండలం కొత్త పేట గ
నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఈనెల 14వ తేదీన హాలియాకు రానున్నారని నాగార్జునసాగర్