నల్లగొండ : నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నకిరేకల్ బైపాస్ రోడ్డలో వందలాది మంది �
నాగార్జునసాగర్ ,మే 15 : నాగార్జునసాగర్లోని నాగార్జున కొండను ఆదివారం మైసూరుకు చెందిన బౌద్ధ గురువుల బృందం సందర్శించారు. బుద్ధవనం ప్రాజెక్టు ఆవిష్కరణలో భాగంగా నాగార్జున సాగర్కు చేరుకున్న వీరు ఆదివారం మైస
నల్లగొండ : నిన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో క�
నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కేతపల్లి మండలం కొత్త పేట గ
నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఈనెల 14వ తేదీన హాలియాకు రానున్నారని నాగార్జునసాగర్
నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల �
నల్లగొండ : ఈనెల 14 న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నకిరేకల్ మండలం మోదీనిగూడెం గ్రామానికి చెందిన పగడాల లింగరాజు ప్రమాదవశాత్తు పిడుగు పడి మృతి చెందాడు. వ�
నల్లగొండ : నిధులు పుష్కలంగా ఉన్నాయని పనులలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లాలో చేపట్టిన నెల్లికల్లు లిఫ్ట్ పనుల పురోగతి పై ఆయన గురువ�
నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : పితృవియోగం పొందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే చిరుమర్తి నివాసంలో పరామర్�
నల్లగొండ : నల్లగొండ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వరాల జల్లు కురిపించారు. నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ న�